గోదావరి కావేరి అనుసంధానం!

“వాస్తవం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఏ సుముహూర్తంలో ఈ ప్రతిపాదన తెర మీదకు తెచ్చిందో గాని ఒక్కో సమావేశంలో ఒక్కో రాష్ట్రం మడత పేచీలు పెట్టడం రివాజు అయింది. ఇందులో కూడా మరో ట్విస్ట్ లేక పోలేదు. తమిళ నాడు లో ఎన్నికలు వస్తుందనగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సమావేశాల ముమ్మరం పెంచుతుంది. అయితే…
