మూసీ మురుగులో మునకలేస్తున్న రాజకీయం..!

ప్రస్తుతం తెలంగాణలో మూసీనది పునరుద్ధరణ అంశంపై విపక్షాలకు, ప్రభుత్వానికి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం పతాకస్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో విపక్షాలకు మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు పెద్ద అస్త్రంగా మారింది. ఇందులో భాగంగానే బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ప్రభుత్వం 1.5లక్షల ఇళ్లను ఈ ప్రాజెక్టుకింద కూలగొ…
