సీఐడీకి కిడ్నీ రాకెట్ కేసు

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచన హైదరాబాద్లోని అలకనంద హాస్పిటల్లో జరిగిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ను మంత్రి పరిశీలించారు. అలకనంద…
