అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?

రైతుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటం.. కొనుగోళ్లపై నిర్లక్షంతో పంటలు బాగా పండినా అమ్ముకోలేని స్థితి మాజీ మంత్రి హరీష్రావు ధ్వజం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: రాష్ట్రంలో పంటలను మద్దతు ధరలకు అమ్ముకోలేని స్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అకాల…
