Tag Harassment of tribals will not be tolerated..

గిరిజనులను వేధిస్తే సహించేది లేదు..

జాతీయ ఎస్టీ కమిషన్‌ ఆ‌గ్రహం   కొడంగల్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 18 :  ‌జాతీయ ఎస్టీ కమిషన్‌ ‌లగచర్లలో సోమవారం  పర్యటించింది. రోటిబండ తండాలో కమిషన్‌ ‌సభ్యులు బాధితులతో మాట్లాడారు. పోలీసులు అర్ధరాత్రి అరాచకం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. కాగా గిరిజనులను పోలీసులు వేధిస్తే సహించేది లేదంటూ కమిషన్‌ ‌సభ్యులు తేల్చిచెప్పారు. కొడంగల్‌ ‌నియోజకవర్గం…