భూభారతికి గవర్నర్ ఆమోదం

వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తాం ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాం రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మకమైన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని…
