Tag #GovernmentUpdates

నేతిబీర రాజకీయాలు, నైతిక హక్కులు

రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది.  జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్‌ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్‌ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది.  ఆ నాటి నుంచి దాన్ని…