పింఛన్ కోసం వృద్ధుల పరేషాన్..
నాటి ప్రభుత్వంలో ఠంఛన్గా వొచ్చేది.. కాంగ్రెస్ హయాంలో 20 దాటినా రాని పరిస్థితి ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో వృద్ధులు ఎవరి మీద ఆధారపడకుండా ఔషధాలు, నిత్యావసరాలు పింఛన్ డబ్బులతో తెచ్చుకునేవారని, కానీ కాంగ్రెస్ పాలనలో అది సాధ్యం కావడం లేదని…