జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది… టిజెఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ అనుబంధ మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు,…
