ప్రజాస్వామ్యం లో నిరంకుశత్వం ..!

ఎవరైనా నేరం రుజువయ్యే వరకు అమాయకుడే అనే సూత్రం, ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రతి నిందితుడికి వర్తిస్తుంది. ప్రాసిక్యూషన్ ఎటువంటి సందేహాలకు తావులేని రీతిలో సాక్ష్యాలను ప్రవేశపెట్టిన ప్పుడు మాత్రమే నేరారోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తిని ప్రామాణిక చట్టపరమైన విధానం ద్వారా శిక్షించ వొచ్చునని పై సూత్రం స్పష్టం చేస్తున్నది. సులభమైన రీతిలో చెప్పాలంటే ఒక వ్యక్తిపై…
