సచివాలయంలో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్
నేటి నుంచే అమలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ వర్తించనున్నట్లు…