మార్పిడి వస్తువుగా మారిన వోటు!!

“చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే ధనిక ఫ్రాఛైజ్లు మంచి క్రీడాకారులను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక దన్ను ఉన్న పార్టీలు నియోజకవర్గాలను ఏకమొత్తంలో కొనుగోలు చేసి తమవైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవకాశాలే ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విలువెక్కడ? అటువంటి…
