ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ బీజేపీ మరో ఎలక్షన్ స్టంట్..!!

“మరోవైపు ఇరాన్ వార్ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన,గ్యాస్ సంక్షోభం సృష్టిస్తుంటే. ఎన్డీయే సర్కార్ అనుహ్యంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు చేసేదే కావచ్చు.కానీ ఇన్ని రోజులు తగ్గించకుండా ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కొరోనా కాలంలో కూడా పెట్రోల్ డిజిల్ పై సుంకాలు…
