Tag election fraud

మార్పిడి వ‌స్తువుగా మారిన వోటు!!

“చూస్తుంటే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోన‌న్న ఆందోళ‌న క‌లుగుతోంది. ఎందుకంటే ధ‌నిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారుల‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక ద‌న్ను ఉన్న పార్టీలు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏక‌మొత్తంలో కొనుగోలు చేసి త‌మ‌వైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవ‌కాశాలే ఎక్కువ‌. అటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జాస్వామ్యానికి విలువెక్క‌డ‌? అటువంటి…

దొంగ వోట్లు, దొంగ పద్ధతులు

” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను…