గడప గడపకూ వచ్చి హామీలిచ్చారు.. గద్దెనెక్కాక పేదవాడిని విస్మరించారు!

“అధికారంలోకి రాకముందు ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో, మరోవైపు అనవసరపు హంగుల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ధారపోస్తున్న ప్రభుత్వం, పేదవాడి సొంతింటికి వచ్చేసరికి మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముసుగులో నిధుల…
