Tag Drinking water

‌ప్రభుత్వ విద్యాసంస్థలకు వెంటనే తాగునీటి సరఫరా చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌ , ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 16 :  ‌సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్‌ ‌కనెక్షన్స్ ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు శనివారం  సంగారెడ్డి. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇం‌జనీర్లతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర  సమీక్షించారు.  ఎస్‌ఈ…