ఫ్రీట్రేడ్ తో భారత్కు మరణశాసనమే..!

ఒక్క ప్రాసెస్డ్ ఫుడ్స్ మాత్రమే కాదు..కూల్ డ్రింక్స్, లగ్జరీ లిక్కర్ను భారత్లో కుమ్మరించేందుకు యూకే ప్లాన్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ డ్రింక్ మార్కెట్కు భారత్ కేంద్రం..చాలా దేశాల్లో సాఫ్ట్ డ్రింక్ వల్ల పిల్లల్లో ఉబకాయంతో పాటు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు కారణం అవుతుందని ఆయా దేశాల నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పుడు భారత మార్కెట్ పై బ్రిటన్…
