భూసేకరణను నిరసిస్తున్న రైతులు

బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్నం హోబ్లిలో 1,180 రోజులకు పైగా వందలాది మంది రైతులు నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం వారి సారవంతమైన వ్యవసాయ భూమిలో 1,700 ఎకరాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన హైటెక్ డిఫెన్స, ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రకటిత ఉద్దేశ్యంతో…
