కమలనాథుల కక్షసాధింపు రాజకీయాలకు చెంపపెట్టు.!

న్యాయస్థానంలో పేలిన ‘లిక్కర్’ అబద్ధం! భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధమైన దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండాలి. కానీ, గత దశాబ్ద కాలంగా కేంద్రంలోని బిజెపి అగ్రనేతలు ఈ సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించే వేట కుక్కల్లా, ప్రతిపక్షాలను వేధించే ఆయుధాల్లా మార్చేశారనే విమర్శలకు రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…








