ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…
