బ్యాలెట్ను కదిలించిన దిల్లీ నిరసనలు

భారత రాజకీయ ముఖచిత్రంలో వెల్లడైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల మార్పిడి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ సంకేతం . బీహార్ బాంకీపూర్, గుజరాత్ మాంజల్పూర్, మధ్యప్రదేశ్ దతియా నియోజకవర్గాల వోటర్లు ఇచ్చిన తీర్పు జాతీయ పార్టీల అహంకారానికి గట్టి హెచ్చరిక…
