వ్యవసాయ భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటింది

సేంద్రియ కార్బన్ సంక్షోభంతో నిస్సారమవ్వుతున్న భూమి దేశంలో సారవంతమైన భూముల్లో మైదానాల్లో పాక్షిక శుష్క ప్రాంతాలలో, ఒక నిశ్శబ్ద సంక్షోభం బయటపడుతోంది, ఇది వ్యవసాయం స్థితిగతులను మారుస్తుంది. వర్షపాతం లోటు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, అసాధారణ వర్షాలు, వరదలు లేదా మార్కెట్ ధరల తగ్గుదల ఒకెత్తయితే నేల సేంద్రీయ కార్బన్ వేగంగా తగ్గడం, సజీవ నేల యొక్క…
