తెలంగాణ సమరబోధి

‘మేకిట్ న్యూ’ అనే పిలుపునిచ్చాడు ఎజ్రాపౌండ్. ఈ పిలుపు అనేకచోట్ల, అనేకవిధాలుగా సాహిత్యంలో ప్రతిఫలించింది ఆధునిక ఉద్యమమైంది. గతంతో తెగదెంపులు చేసుకుంది. పాత సాంప్రదాయలను వదిలి పెట్టమని ఉద్బోధించింది. కొత్తరూపాలను ఆవిష్కరించింది. కవులను, కళాకారులను నూతన పద్ధతులను, కొత్తపుంతలను అనుసరించేట్లు చేసింది. మహాకవి దాశరధి కూడా ‘పునర్నవం’ అని పిలుపునిచ్చాడు. తెలుగు కవులు ఏ మేరకు…

