Tag Cricket controversy India

ఐపీఎల్ లో విజేతలెవరు పరాజితులెవరు ?

బెంగళూరు జట్టు  ఐపీఎల్  విజేత అయినందుకు   కర్ణాటకలో   సెలవు ప్రకటించిన ప్రభుత్వం  సాయంత్రానికి  వారిని  ఘనంగా సత్కరించింది. క్రీడాకారుల కోసం  ప్రత్యేకంగా  ఏర్పాటు చేసిన ఓపెన్  టాప్  మల్టీ ఆక్సిల్ బస్సు లో  హెచ్ఏయల్ నుంచి  విధానసభ వరకు  ఉరేగించింది.  విధానసభ దగ్గర  సన్మానం జరుగుతున్న  సమయంలో  చిన్నస్వామి స్టేడియం వద్ద  తొక్కిసలాటలో  పదుకొండు మంది చనిపోయారు  వందలాది  మంది  గాయపడ్డారు. …