Tag Controversy over Rythu bharosa’

రైతు భరోసా చిల్లర పంచాయితీనా ?

రైతుల అప్పులు ముఖ్యమా.. దావోస్ డప్పులు ముఖ్యమా ? మాజీ మంత్రి హరీష్ రావు దావోస్ ప‌ర్య‌ట‌న గురించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన ప్రెస్ మీట్.. పెట్టుబడుల కట్టు కథను నమ్మించేందుకు శతవిధాలా యత్నించి అట్టర్ ఫ్లాప్ అయినట్లు ఉంద‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవాచేశారు. . మీ ప్రెస్ రిలీజ్ లు, మీ మీడియా…

రైతు భరోసాపై విపక్షాల రభస

raitu bharosa

 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్‌, ‌మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం        ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…