మాజీ ప్రధాని అంత్యక్రియలపై వివాదం

సంప్రదాయాలు పాటించలేదని కాంగ్రెస్ విమర్శలు గతంలో మీరేం చేశారో తెలుసంటూ బిజెపి ప్రతివిమర్శలు పివికి జరిగిన అవమానంపై తాజాగా చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్ బోధ్లో జరిగాయి. ఆయన స్మారక చిహ్నం కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ కేందప్రభుత్వానికి లేఖ సైతం రాసింది.…
