నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

˜సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాచలం రానున్నారు. సీతారాముల కల్యాణ మహో త్సవానికి హాజరుకానున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఆనావాయితీ ఉన్నందున రేవంత్ రెడ్డి దంపతులు సంప్రదాయం పాటించనున్నారు. ఆదివారం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి…
