Tag Central Goverment ready for talk with farmers

రైతులతో చర్చలకు సిద్ధ్దమైన కేంద్రం

న్యూదిల్లీ, డిసెంబర్‌ 30 (ఆర్‌ఎన్‌ఎ) : రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎంఎస్‌పిపై మొదటి రౌండ్‌ చర్చల కోసం జనవరి 3న సుప్రీం కమిటీ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)ని ఆహ్వానించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ నవాబ్‌ సింగ్‌ అధ్యక్షతన ఏర్పడిన ఈ సుప్రీంకోర్టు కమిటీ రైతులతో చర్చలు జరపనుంది. ఎస్‌కెఎం ఈ ఆహ్వానాన్ని అంగీకరించిందని…

You cannot copy content of this page