Tag Campaigning in Maharashtra and Jharkhand

మహారాష్ట్ర , జార్ఖండ్‌లో మగిసిన ప్రచార హోరు

దుమారం రేపిన పత్రికా ప్రకటనలు న్యూదిల్లీ, నవంబర్‌ 18: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా వోటర్లను దర్శనం చేసుకున్నారు. ఇక ప్రధాని మోదీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు వరకు ప్రచారం నిర్వహించారు. అలాగే రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఇండియా కూటమిలోని ముఖ్యనాయకులంతా…