ప్రజలు, రైతుల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే
కాంగ్రెస్ చీటింగ్పై అందరూ కేసులు పెట్టాలి రైతుబంధు, రుణమాఫీ కోసం నిలదీయాలి ఆదిలాబాద్ సభలో పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్24: రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని.. ఒకట్రెండు ఏండ్లు జైలులో ఉండేందుకు రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తప్పకుండా కాంగ్రెస్ను…