బర్డ్ఫ్లూపై సర్కారు అలర్ట్.. పలు సూచనలు

చికెన్ తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్ చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…
