Tag Bihar Flood Threat

హిమాలయాల ‘మంచు బాంబు’.. బీహార్‌కు ముంచుకొస్తున్న వినాశనం!

“ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలతో పోలిస్తే హిందూ కుష్ హిమాలయా ప్రాంతం అత్యంత వేగంగా వేడెక్కుతోందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే, హిమాలయ పర్వత ప్రాంతంలో అది అదనంగా మరో 0.3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కానుంది..” పర్వతాల హెచ్చరికను పట్టించుకుందామా?…