బంగ్లాదేశ్లో పేట్రేగిపోతున్న మతోన్మాదం!

“ప్రస్తుతం బంగ్లాదేశ్ యావత్తు మతోన్మాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. సుఫీ ప్రార్థనా మందిరాలను, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం లేదా పాడు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మహిళ లను ఫుట్ బాల్ ఆడనివ్వడంలేదు. సంగీతం, సాంస్కృతిక కార్యకలాపాలపై మతోన్మాదులు నిషేధం అమలు చేస్తున్నారు. మత ఛాందసవాదులు దేశంలో బహుళ సమాజాన్ని ఎంతమాత్రం అంగీకరించడం లేదు.…
