బడుగుల గళం పిజెఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిజెఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : పేద ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిన వ్యక్తి మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. 1994 నుంచి…