Tag Attack on collector and officials

రైతుల ఇష్ట ప్రకారమే.. భూసేకరణ జరగాలి

గ్రామాలల్లో పోలీసులను మోహరించడం దారుణం : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,నవంబర్‌ 12 : ‌భూసేకరణ రైతుల ఇష్టప్రకారం జరగాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కొడంగల్‌ ‌చుట్టుపక్కల మండలాల్లో ఇం టర్నెట్‌ ‌సేవలు, కరెంటు బంద్‌ ‌చేసి వందల మంది పోలీసులను గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు…