దీప్తి జువాంజికి అర్జున అవార్డు

పారిస్ట ఒలంపిక్స్లో బ్రాంజ్ మెడల్ కైవసం తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి అర్జున అవార్డ్ వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. విశాఖకు చెందిన అద్లెట్ జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్కు ఎంపికయ్యింది. వరంగల్ జిల్లా క్లలెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరుగిన…