Tag Andhra Pradesh politics

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…

శ్రీ బాగ్ ఒడంబడిక ఇంకా ఎందుకు కెలుకుతోంది?

   “శ్రీ శైలం బదులు సిద్దేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చేపట్టి ఉంటే రద్దు కాబడిన కృష్ణ పెన్నార్ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో సాగుకు వచ్చే ఏడెనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. తర్వాత చరిత్ర ప్రత్యేకించి చెప్ప పనిలేదు. దురదృష్టమేమంటే సుదీర్ఘ కాలం రాయలసీమకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నా  ఫలితం హళ్లికి హళ్లి…

ఏపీ కేంద్రంగా బీజేపీ కుట్రలు.!?

“తెలంగాణలో నమోదైన కేసులను ప్రభుత్వం అనుమతి లేకుండా డైరెక్ట్‌ సీబీఐ విచారణ చేసే అకాశం లేదు..మనీ లాండరింగ్‌, అవినీతి అభియోగాలు లేకుండా ఈడీ ఎంటర్‌ కాదు.అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మనీలాండరింగ్‌ లేదు.అవినీతి లేదు..కాబట్టి సీబీఐ, ఈడి ఎంటర్ అయి కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే చాన్స్‌ లేదు..కానీ ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని కేసు నమోదు…