మరాఠీ శాసనసభలో తెలుగు పరిమళం

“వరస కరువులతో బుక్కెడు బువ్వ కోసం తెలంగాణా ప్రాంతం నుండి మూడున్నర శతాబ్దాల క్రితం ముంబయికి (అప్పటి బొంబాయి) వలస వెళ్ళి, అక్కడ నిలదొక్కుకొని, తాము జీవితంలో ఎదగడమేకాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య రంగాల్లో శిఖరాగ్రాలను అందుకున్న వారెందరోఉన్నారు.. కానీ, ప్రాంతీయ వివక్షల వల్లనో, పాలకుల ఆధిపత్య నిర్లక్ష్యం…

