Tag 4 maoists killed

ఛత్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌ఛత్తీస్‌గ‌ఢ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే చత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోఫ్రి అటవీ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్‌ ‌జవాన్‌లు కూంబింగ్‌ ‌నిర్వహించుకుని తిరిగి వొస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడగా ఇద్దరి మధ్య…

You cannot copy content of this page