Tag 25 Maoists killed

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి ఎదురు కాల్పులు

25 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రజాతంత్ర, మే 21 : సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది భద్రత బలగాలకు maoists మధ్య భారీగా…