పార్లమెంట్ ప్రాంగణంలో గందరగోళం

పరస్పర ఆందోళనలకు దిగిన కాంగ్రెస్, బిజెపి పక్షాలు తోపులాటలో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలు చికిత్స కోసం హాస్పిటల్కి తరలింపు తమను కావాలనే అడ్డుకున్నారన్న రాహుల్ న్యూదిల్లీ, డిసెంబర్ 19: పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. పరస్పర తోపులాటల్లో ఇద్దరు బిజెపి ఎంపిలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిని హాస్పిటల్కి తరలించారు. రాజ్యాంగ నిర్మాత…
