నేటి నుంచి గ్రూప్-3 పరీక్షలు..

రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాలు హాజరు కానున్న 5.36 లక్షల అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో భారీ బందోబస్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్-3 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అన్నిఏర్పాట్లు పూర్తి…