వెయ్యి కోట్ల వివాదం – బడ్జెట్లోపే శ్వేత పత్రానికి డిమాండ్

“విచిత్రమేమంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంపై కేరళ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం. తెలంగాణలో బుల్డోజర్ రాజ్ నడుస్తుందని పక్క రాష్ట్ర సిఎం పినరాయ్ విజయ్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో నివసిస్తున్న మూడు వేలమందికి సంబంధించిన 700 ఇండ్లను నేలమట్టం చేయడంపైన ఆయన స్పందించారు. తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందంటూ…
