Take a fresh look at your lifestyle.
Browsing Category

National

కేజ్రీవాల్‌కు మరో నాలుగు రోజుల కస్టడీ

ఏప్రిల్‌ 1న కోర్టు ముందు ప్రవేశపెట్టాలని ఆదేశం దేశం ముందు ఆప్‌ను  దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇదంతా రాజకీయ కుట్ర అన్న కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,మార్చి 28: దిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఈడీ కస్టడీని…
Read More...

న్యాయవాదుల లేఖ వెనక కాంగ్రెస్‌: మండిపడ్డ ప్రధాని మోదీ

న్యూదిల్లీ : ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్‌ సంస్క్నతి అని ప్రధాని మోదీ విమర్శించారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ…
Read More...

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే…
Read More...

మాట్లాడితే మతోన్మాదులమా.. కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులా..

రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా..  చెంగిచర్ల బాధితుల పరామర్శలో నిప్పులు చెరిగిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా…
Read More...

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక...మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)…
Read More...

బిజెపికి బాండ్లు.. కంపెనీలకు కాంట్రాక్టులు

కేంద్ర ఏజెన్సీల చర్యలతో నేరుగా ముడిపడిన వైనం ఇండియా కూటమి చెక్కుచెదర లేదు.. లోక్‌సభ ఎన్నికల్లో 272 మార్క్‌ను దాటుతుంది కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ బీజేపీకి అనుకూలంగా పలు కంపెనీలు కొనుగోలు చేసిన రూ.4,000 కోట్ల విలువైన…
Read More...

ఏ‌ప్రిల్‌ ‌మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ

•పాల్గొననున్న ఖర్గే, రాహుల్‌..‌మేనిఫెస్టో విడుదల •పెద్ద ఎత్తున ప్రచారంతో లోక్‌ ‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : లోక్‌ ‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ‌సిద్ధమవుతుంది. తెలంగాణ నుంచే దేశ…
Read More...

రూ.600 కోట్లు చేతులు మారాయి

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కింగ్‌పిన్‌ కేజ్రీవాల్‌ఇది ఓ వందకోట్ల వ్యవహారం మాత్రమే కాదుప్రధాన సూత్రధారి కేజ్రీవాల్‌ మాత్రమేకవితతో నేరుగా మాట్లాడినట్టు ఈడీ అధికారుల వెల్లడికేజ్రీవాల్‌ను కోర్టులో  ప్రవేశ పెట్టిన ఈడీ న్యూదిల్లీ,మార్చి22:…
Read More...

నా వ్యాఖ్యల వక్రీకరణ మోదీ తీరుపై మండిపడ్డ రాహుల్

న్యూదిల్లీ,మార్చి18: ‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వక్రీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రాహుల్ సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.…
Read More...

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్,…
Read More...