Category ముఖ్యాంశాలు

భూ భారతితో సమస్యలకు చెక్‌

‌కెసిఆర్‌ తీరుతోనే ధరణి సమస్యలు 2029లో కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీదే అధికారం మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెల్లడి  ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా…

సకల హంగుల‌తో ఉస్మానియా హాస్పిట‌ల్‌

Osmania Hospital with all amenities

ఈ నెలాఖరులోగా నిర్మాణానికి శంకుస్థాపన ఆ దిశగా చర్యలు చేపట్టండి భవిష్యత్ అవసరాలకనుగుణంగా డిజైన్లు ఉండాలి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెలాఖరులోగా కొత్త ఉస్మానియా హాస్పిట‌ల్  నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్త ఉస్మానియా హాస్పిట‌ల్  నిర్మాణంపై శనివారం తన నివాసంలో  సీఎం రేవంత్…

విషాదం మిగిల్చిన‌ సెల్ఫీ స‌ర‌దా..

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వొచ్చిన‌  ఏడుగురిలో ఐదుగురి గ‌ల్లంతు ఇద్దరు సుర‌క్షితం..  అం‌దరిదీ ముషీరాబాదే, 20యేండ్లలోపే… ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆరా, తీవ్ర దిగ్భ్రాంతి గల్లంతై మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే హరీష్‌రావు దిగ్భ్రాంతి రూ.15లక్షల చొప్పున ఎక్‌‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్‌ సిద్ధిపేట జిల్లాలో సంక్రాంతి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్‌ ‌డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వొచ్చారో…సరదాగా…

కొండపోచమ్మ సాగర్ ఘ‌ట‌నపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 11 :  సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం దిగ్భ్రాంతికరమ‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు. . మృతుల కుటుంబాలకు ఆయ‌న ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేశారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాను. చేతికి అందొచ్చిన పిల్లలు.. ఇలా అకాల…

సంక్రాంతి ఛార్జీల దోపిడీని సహించం.. ప్రైవేట్‌ ‌ట్రావెల్స్‌కు మంత్రి పొన్నం వార్నింగ్‌

సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించబోమని, బస్సులను సీజ్‌ ‌చేస్తామని ప్రైవేటు బస్సుల యజమానులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ప్రయాణికులను దోపిడీకి గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెగ్యులర్‌ ‌ఛార్జీలనే వసూలుచేయాలని  ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘ప్రైవేటు బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే…

ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో..

సంక్రాంతికి ఊరెళ్లిన న‌గ‌ర‌వాసులు జాతీయ రహదారులపై వాహనాల బారులు టోల్‌గేట్ల వద్ద  గంటల తరబడి క్యూలు నగరం నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించిన పోలీసులు మెట్రో రైళ్లు ఫుల్‌..‌బస్టాండ్లు కిటకిట సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూకట్టడంతో.. దాదాపు అన్ని రూట్లలో ట్రాఫిక్‌ ‌జామ్‌ ఏర్పడింది. ఏటా ఇదేతంతు కనిపించినా ఎలాంటి చర్యలు…

స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

Congress government that brought in the freedom of questioning laws

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత తీసుకుంటా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్వ‌తంత్ర‌ పోరాటంలో వెనకడుగు వేయని ధీరోదాత్తులు ఆదివాసీలు, గిరిజనులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు.. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయామని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చార‌ని తెలిపారు.…

ఐక్య‌త‌తోనే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం

ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేష‌న్‌ క్యాలెండ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 :  సంఘాల‌తో మనలో ఐక్యతను పెంపొందించడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కీలకంగా వ్యవహరిస్తాయ‌ని ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ అన్నారు. తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2025 క్యాలెండర్‌ను టిజేఎస్…

రైతుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం

నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి వ్యవసాయ, మార్కెటింగ్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం/సత్తుపల్లి,  ప్రజాతంత్ర,  జనవరి 10: రైతాంగ సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోంద‌ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో…