భూ భారతితో సమస్యలకు చెక్

కెసిఆర్ తీరుతోనే ధరణి సమస్యలు 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి ఇందిరమ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యమిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తన గెలుపులో గిరిజనుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా…








