Category ముఖ్యాంశాలు

దావోస్‌లో ప్రత్యేక ఆకర్శణగా తెలంగాణ పెవిలియన్‌

రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను చాటేలా వేదిక ఇక్కడి మౌలిక సదుపాయాల సమాచారంతో థీమ్‌తో ఏర్పాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22: ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్‌ ‌ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్‌ ‌గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్‌ ‌కేటాయించారు. ‘తెలంగాణ న్స్ ‌బిజినెస్‌’ అనే…

రూ.45,500 కోట్లతో భారీ ఒప్పందం

తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు దావోస్ వేదిక‌గా తెలంగాణ‌తో అతిపెద్ద డీల్‌.. ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో  భాగ‌స్వాముల‌మ‌వుతాం.. ప్ర‌తిజ్ఞ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ‌ర్‌బాబు ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాలు పాటిస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22 : దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్…

కొనసాగుతున్న పెట్టుబడుల వేట

రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు కంట్రోల్‌ ఎస్‌ ‌సంస్థ ఒప్పందం ప్రాజెక్ట్ ‌దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు తెలంగాణ వృద్ధిలో ఈ డేటా సెంటర్‌ ‌మరో మైలురాయి : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. ఇది…

చిలుకూరు ఆలయంలో ప్రియాంక చోప్రా

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 21: ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా  హై• •రాబాద్‌ ‌నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ ‌మీడియా వేదికగా అభిమా నులతో పంచు కున్నారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్టు తెలిపారు. లాస్‌ ఏం‌జెలెస్‌ ‌నుంచి ఆమె కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ‌వొచ్చిన సంగతి…

పేద‌ల భూముల్లో గూండాల దౌర్జ‌న్యాలు

Officials and police support real brokers

రియ‌ల్ బ్రోక‌ర్ల‌కు అధికారులు, పోలీసుల మ‌ద్ద‌తు.. సీఎం రేవంత్ స్పందించి చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ డిమాండ్‌ ఏక‌శిలా న‌గ‌ర్ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, జ‌న‌వ‌రి 21 : పేద‌లు క‌ష్ట‌ప‌డి కొనుక్కున్న స్థలాల‌ను కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ బ్రోకర్లు, గూండాలు దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.…

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి గా ఈటల..? 

ఎంపిక ఉత్కంఠతకు తెరపడినట్లేనా ..? తెలంగాణా వ్యాప్తంగా గుర్తింపున్న నాయకుడు  ఉద్యమ సమయంలో కేసీఆర్ తరువాత స్థానం  బీసీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఎదుర్కొనే సత్తా  పార్టీలోకి ప్రముఖులను ఆకర్శించే శక్తి  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత ఏడాది కాలంగా నెలకొన్న ఉత్కంఠతకు…

డీఎస్సీ ఎస్జీటీ స్పోర్ట్స్ కోటా రీవెరిఫికేషన్ లో జాప్యమెందుకు ?

అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పినా చలనం లేని అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే జాప్యం చేస్తున్నారా ? అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని కాపాడే యత్నం జీఓలో నిబంధనలు మార్చే యత్నంలో అధికారులు? : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్ లో కొన్ని అక్రమాలు జరిగాయనే అపవాదు మూటకట్టుకుంది స్కూల్ ఎడ్యుకేషన్ మరీ…

మీది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే..

సిఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లో బిజీ.. రాష్ట్ర‌ ప్రజలను ప‌ట్టించుకునేదెవ‌రు? కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై ఎమ్మెల్యే హరీష్‌రావు ఆగ్రహం  రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలననే నడుస్తుందనీ, మీ సోకాల్డ్ ‌ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై  మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…