కొత్త పథకాల ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ప్రతీ మండలంలో ఒక గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని…








