Category ముఖ్యాంశాలు

రాష్ట్రం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎయిర్‌పోర్టులో స్వాగతించిన మల్‌రెడ్డి తదితర కాంగ్రెస్‌ శ్రేణులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 24:  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వొచ్చారు. విమానాశ్రయం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. మల్‌రెడ్డి రంగారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. సింగపూర్‌, దావోస్‌ పర్యటనలను విజయవంతం చేసి భారీగా…

నీళ్ల వాటాలో తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం..

ఏపీ నీటిని త‌ర‌లించుకుపోతున్నా నిర్ల‌క్ష్య‌మెందుకు? సీఎం రేవంత్‌. మంత్రులు మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నద‌ని, ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే ప్ర‌మాద‌ముంద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తాం డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం..  కరీంనగర్ అంటేనే ధైర్యం… ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో.. ఎన్నో పోరాటాలు, నిత్య చైతన్యాలు, త్యాగాలకు పురిటి గడ్డ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ పౌరులారా నమస్తే…అంటూ  ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ‌గా ఉటుంద‌ని కేంద్ర…

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…

తెలంగాణ‌కు 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయండి

మూసీ రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించాలి మెట్రో ఫేజ్ -IIను సంయుక్తంగా చేప‌ట్టాలి.. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ డ్రైనేజీ స్కీంల‌కు నిధులివ్వండి.. కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి దావోస్ టూర్ స‌క్సెస్‌పై అభినంద‌న‌లు తెలిపిన క‌ట్ట‌ర్‌ ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) 2.0 కింద తెలంగాణ‌కు 20…

సీఐడీకి కిడ్నీ రాకెట్ కేసు

మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశం కేసు పూర్వపరాలను సమీక్షించిన మంత్రి తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని సూచన  హైదరాబాద్‌లోని అలకనంద హాస్పిటల్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ వ్యవహారంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ల కమిటీ ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్‌ను మంత్రి పరిశీలించారు. అలకనంద…

హరీష్‌ ఆరోపణలు ‌పూర్తిగా ఊహాజనితం

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై  అప్రమత్తంగానే ఉన్నాం.. స్పష్టం చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని  నీటిపారుద‌ల శాఖ‌ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలియజేసింద‌ని పేర్కొన్నారు. హరీష్‌రావు వ్యాఖ్య‌ల‌పై…

అప్పుల కుప్పకు వడ్డీలు కట్టలేక పోతున్నాం

BRS has not done anything in last ten years mahes kumar goud

గత పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌చేసిందేమీ లేదు దావోస్‌లో తెలంగాణకు భారీగా పెట్టుబుడులు పటాన్‌చెరు కాంగ్రెస్‌ ‌వ్యవహారంపై విచారణ మీడియా సమావేశంలో పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ బిఆర్ఎస్ గత పదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని…