deccan.com

deccan.com

సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ది బాట

అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా భార‌త్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, అక్టోబర్ 22:  ‌ప్రపంచం సవాళ్లను ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనూ నూతన వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ‌మెరుగైన స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వస్తు, సేవల విభాగంలో అనేక దేశాలకు భారత్‌ ‌కీలక భాగస్వామిగా మారాలని…

పార్లమెంట్‌ ‌తరహాలో అసెంబ్లీ సెంట్రల్‌ ‌హాల్‌

ఆగాఖాన్ ట్ర‌స్టుకు పున‌రుద్ధ‌ర‌ణ‌ బాధ్య‌త‌లు ‌కెటిఆర్‌ ఈఆర్సీ వద్దకు వెళ్లడం జోక్‌ ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో బండారం బయటకపడక తప్పదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌22: ‌పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌ ‌తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్‌ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్‌ ‌ట్రస్ట్…

మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు

రూ.45.46 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆదేశం నిజామాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ‌బీఆర్‌ఎస్‌కు చెందిన నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌ ‌మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ అధికారులు మంగళవారం షాక్‌ ఇచ్చారు. జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి కార్పొరేషన్‌ ‌నోటీసులు ఇచ్చింది. ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయం.. బకాయిలు చెల్లించకపోవడంతో…

బిజెపి ర్యాలీలో దుండగులు చేరారు

వారిని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంపి ఈటల రాజేందర్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామ‌ని బిజెపి…

కాళేశ్వరంపై నేటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌22:  ‌కాళేశ్వరం వ్యవహారంలో బుధవారం నుంచి మళ్లీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌జరగనుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్‌ ‌పీసీ ఘోష్‌ ‌విచారించనున్నారు. గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్లీ పిలవనున్నారు. ఈనెల 29 వరకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ‌కొనసాగనుంది. మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమావేశ మయ్యారు.…

ఎన్ఐసీ చేతికి ధరణి పోర్టల్

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22  : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ఉత్తర్వలు జారీ చేసింది. రాష్ట్రంలోని…

దండుపాళ్యం గ్యాంగ్‌గా.. ‌కేటీఆర్‌ ‌సోషల్‌ ‌మీడియా బ్యాచ్‌..

Jaggareddy mass warning to KTR

కేటీఆర్ ది బుక్ నాలెడ్జి .. రేవంత్ ది ప్రాక్టిక‌ల్ నాలెడ్జి 9 లక్షల చెట్లు పోతాయని తెలిసీ జీవో ఎందుకిచ్చారు? కేటీఆర్ కు జగ్గారెడ్డి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్‌ ‌మీడియా బ్యాచ్‌.. ‌దండుపాళ్యం గ్యాంగ్‌గా మారిందని,…

విద్యావ్యవస్థలో పెను మార్పులు రావాలి!

నేటి పాఠ్యాంశాల్లో  క్రమశిక్షణకు, నైతిక విలువలకు చోటివ్వాలి అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వొచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు…

వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి..!

Agriculture sector should be given a boost

రైతు శ్రేయస్సే జాతి శ్రేయస్సు… దేశంలో ఎక్కువ శాతం వ్యవసాయం వర్షాధారం పైనే ఆధారపడివుంది. ఋతు పవనాలు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏమైనా తేడా చేశాయో ఇక రైతు పని అంతే. ఒక్కోసారి ఎండలు అధికంగా ఉండం, పంటకు నీరు అవసరమైనప్పుడు వర్షాలు పడకపోవడం లేదా నీరు అవసరం లేనప్పుడు ఎక్కువ వర్షాలు కురవడమో…

అస్సాం ఒప్పందం సమర్ధనీయం

The Assam Agreement is valid

సెక్షన్‌6(ఎ) మీద నిన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన  తీర్పు చాలా కీలకమైంది. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి  డి వై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుందరేస్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ పార్థివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం నాడు 4:1 మెజారిటీ తీర్పుతో అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత…