Day September 10, 2025

‌ప్రజాస్వామ్యం పట్ల ఆ ఇద్దరికీ గౌరవం లేదు

– మోదీ, అమిత్‌ ‌షాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు  ఖర్గే విమర్శలు గాంధీనగర్‌,‌సెప్టెంబర్‌ 10:‌ భారత రాజ్యాంగాన్ని గానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మోదీ, అమిత్‌షాలకు లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  విమర్శించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  బుధవారం ఖర్గే గుజరాత్‌లోని జునాగఢ్‌కి…

నేపాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు

– మాజీ చీఫ్‌ ‌జస్టిస్ట్ ‌సుశీలా కర్కీకి బాధ్యతలు – జెన్‌ ‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గు ఖాట్మండ్‌,‌సెప్టెంబర్‌ 10:  ‌కల్లోల నేపాల్‌లో  ఉద్రిక్త పరిస్థితులు కొనసాగున్న నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సుశీలా కర్కీ వైపు జెన్‌-‌జెడ్‌ ఉద్యమకారులు మొగ్గుచూపినట్లు- తెలుస్తోంది.…

బిజెపిని నాశనం చేసే కుట్రలు

– రాష్ట్ర కార్యవర్గంలో కిషన్‌ ‌రెడ్డి అనుచరులు – పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ తనకే – ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదన్న రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 10: ‌బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్‌ ఎమ్మెల్యే  రాజాసింగ్‌ ఆరోపించారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం…

స్వరం మారుస్తున్న ట్రంప్‌

– భారత్‌తో సుంకాలపై చర్చిస్తామని సూచన వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 10: సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వరం రోజురోజుకూ మారుతోంది. భారత్‌కు మళ్లీ చేరువ కావాలని ఆయన తపిస్తున్నారు. తాజాగా తన సోషల్‌ విూడియా ’ట్రూత్‌’ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా,…

ఎంజీఎం, రిమ్స్‌లోనూ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీలు

– ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అవయవ పునరుద్ధరణ కేంద్రాలు – ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలకు ప్రోత్సాహం – కార్పొరేట్‌ ఆస్పత్రులపై నిరంతర నిఘా – అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను వైద్య,…

మేడారం మాస్టర్‌ ప్లాన్‌ ఖరారు కాలేదు

– పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా, సమక్క-సారలమ్మ తల్లుల త్యాగాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంటుంద‌ని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. అయితే మాస్టర్‌ ప్లాన్‌ డీపీఆర్‌ ఇంకా తుది రూపం దాల్చలేదని, దీనిపై అనవరసర…

జార్ఖండ్‌ సీఎం సోరెన్‌తో భట్టి భేటీ

– రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై చర్చ రాంచీ, సెప్టెంబర్‌ 10: జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను రాంచీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై…

వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి

– తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలకు రూ.10 కోట్లు – పరిహారం కోసం ఎవరూ ఎదురుచూడొద్దు – చెరువులు, రోడ్ల మరమ్మతులకు ప్రాధాన్యమివ్వాలి – రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: రాష్ట్రంలో ప్రధానంగా కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన…

రేవంత్‌ నిర్లక్ష్యం.. రైతన్నకు సంక్షోభం

– రైతు సమస్యల కంటే బురద రాజకీయాలకు ప్రాధాన్యం – ఈ ప్రభుత్వానికి కర్షకుల కష్టాలపై చర్చించే సామర్థ్యం లేదు – జై కిసాన్‌ అన్న నాటి కాంగ్రెస్‌.. నై కిసాన్‌ అంటున్న రేవంతు – మాజీ మంత్రి హరీశ్‌ రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: యూరియా కొరత, వరదల మీద అసెంబ్లీలో…

You cannot copy content of this page